కెసిఆర్తో భేటీ: లోకసభకు బాబూ మోహన్ పోటీ

తాను లోకసభ పోటీ చేయాలని అనుకుంటున్నట్లు బాబూ మోహన్ కెసిఆర్తో భేటీ తర్వాత చెప్పారు. ఆయనను మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి కెసిఆర్ పోటీకి దింపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు.
తాను మర్యాదపూర్వకంగానే కెసిఆర్ను కలిసినట్లు బాబూ మోహన్ చెప్పారు. గతంలో తనను శాసనసభ్యుడ్ని చేసింది కెసిఆరేనని ఆయన చెప్పుకున్నారు. తాను ఏ సీటు నుంచి పోటీ చేసేది బాబూ మోహన్ వెల్లడించలేదు.
ఇదిలావుంటే, నల్లగొండ జిల్లా ఆలేరు శాసనసభా నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు, తెరాస నేత జి. నగేష్ శనివారం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications