ఏపీలో ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, కేసీఆర్కు థ్యాంక్స్: బాలకృష్ణ
విజయవాడ: గవర్నర్పేటలో ఇండో అమెరికన్ క్యాన్సర్ క్లినిక్, సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడారు.
నవ్యాంధ్ర రాజధానిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఆగస్టు నెలలో భూమిపూజ నిర్వహిస్తామని తెలిపారు. 15 ఎకరాల్లో ఈ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. ఎన్టీఆర్ పుట్టినగడ్డపై ఆసుపత్రి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

తన తల్లి పడిన బాధ ఎవరూ పడవద్దనే ఎన్టీఆర్ ఆసుపత్రిని ప్రారంభించారని గుర్తు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. మా సేవలు గుర్తించి పన్ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అన్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications