చంద్రబాబుతో భేటీ, పీఏకు బాలకృష్ణ షాక్! తమ్ముళ్ల ఒత్తిడితో తొలగింపుకు రెడీ
హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
విజయవాడ: హిందూపురం శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ మంగళవారం నాడు ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. తన పీఏ శేఖర్ వ్యవహారమై చర్చించి, ఆయనను తొలగించాలని వారు ఇరువురు నిర్ణయించారని తెలుస్తోంది.
బాలకృష్ణ పీఏ వ్యవహారం గత కొద్ది రోజులుగా హిందూపురంలో హాట్గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఆయనను తొలగించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బాలకృష్ణ భేటీ కావడం గమనార్హం.

ఈ సందర్భంగా పీఏ చంద్రశేఖర్ను తొలగించాలనే నిర్ణయించారు. నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు, నేతలు ఆయన ఉండవద్దని ఇప్పటికే బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేసినంత పని చేశారు. ఈ నేపథ్యంలో తగ్గక తప్పటం లేదని అంటున్నారు.
మరోవైపు, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తామని బాలకృష్ణ సోమవారం నాడు చెప్పారు. దీని పైన కూడా చంద్రబాబు - బాలకృష్ణల మధ్య చర్చ జరిగింది. ఎన్టీఆర్ సన్నిహితులు, సమకాలీనులతో ఈ విషయమై చర్చించాలని బాలకృష్ణకు చంద్రబాబు సూచించారు. అలాగే, నియోజకవర్గ పనుల పైనా చర్చించారు.
-
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications