బాలకృష్ణ కొత్త పిఎగా వీరయ్య నియామకం, ఎట్టకేలకు శేఖర్ పై వేటు
సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నూతన పి.ఎగా బి.వీరయ్యను నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. గతంలో శేఖర్ పిఎగా కొనసాగాడు.అయితే శేఖర్ తీరుపై పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆయనను పక్క
అమరావతి:సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన పి.ఎ గా బి. వీరయ్యను నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం నాడు 503 జివోను జారీ చేసింది ఎపి ప్రభుత్వం.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ వ్యవహరాలతో పాటు, ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను పిఎ చూసుకొంటాడు.అయితే పిఎ శేఖర్ వ్యవహరశైలిపై హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు ఫిర్యాదులు చేయడంతో శేఖర్ ను పక్కన పెట్టారు.

శేఖర్ స్థానంలో బి. వీరయ్యను నియమించుకొన్నాడు బాలకృష్ణ.సచివాలయంలోని ఆర్థిక శాఖలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉన్న వీరయ్యను బాలకృష్ణ పి.ఎ. గా నియమిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
శేఖర్ వ్యవహరశైలితో బాలకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయమై కృష్ణమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి పార్టీ నాయకుల అభిప్రాయాలను కూడ సేకరించింది. చివరకు శేఖర్ ను పార్టీ పక్కన పెట్టింది.
-
పీఎం కిసాన్ నిధులు జమ కాలేదా - అయితే, ఇలా చేస్తే వెంటనే..!! -
ప్రభుత్వ ఆస్పత్రులలోనూ వాట్సప్ ద్వారా ఓపీ అపాయింట్మెంట్లు.. పేదలకు చంద్రబాబు శుభవార్త! -
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!! -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
ఏపీలో మరో పథకం అమలుకు నిర్ణయం, భారీగా లబ్ది - మార్గదర్శకాలు..!! -
నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! -
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!












Click it and Unblock the Notifications