బాలాంత్రపు రజనీకాంత రావు కన్నుమూత
విజయవాడ: ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం రిటైర్డ్ సంచాలకులు బాలాంత్రపు రజనీకాంత రావు ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 99 ఏళ్లు.
ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు. ఆకాశవాణి, దూరదర్శన్లో పని చేశారు. తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు రజనీకాంత రావు ఒకరు. ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా అలరించారు.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, గాయకులు, వాగ్గేయకారులు. 1947 ఆగస్టు 15న ఆయన స్వయంగా రచించిన మోగించి జయభేరీ.. వాయించు నగారా గీతం ఆకాశవాణి నుంచి ప్రసారమైంది.
మాదీ స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి అనే దేశ భక్తి గేయాన్ని రాశారు. బాలాంత్రపు మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications