'మా' గెలుపు: నటుడు శివాజీ రాజాకు బీజేపీ సన్మానం(పిక్చర్స్)
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన ప్రముఖ నటుడు శివాజీ రాజాను ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ సన్మానించింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అంబర్ పేట్ శాసన సభ్యుడు కిషన్ రెడ్డి గెలుపొందిన శివాజీ రాజాను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ రాజాను అభినందించారు.

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం
ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన శివాజీ రాజాను సన్మానిస్తున్న కిషన్ రెడ్డి

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం
ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన శివాజీ రాజాకు శాలువా కప్పుతున్న కిషన్ రెడ్డి

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం
ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మా ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన శివాజీ రాజాకు శాలువా కప్పుతున్న కిషన్ రెడ్డి

శివాజీ రాజాకు బీజేపీ సన్మానం
ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివాజీ రాజాను అభినందించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications