ఆమదాలవలసలో నీలిచిత్రాల కలకలం: స్థానికులతోనే చిత్రీకరణ!
శ్రీకాకుళం: జిల్లాలోని ఆమదాలవలస, పరిసర ప్రాంతాల్లో నీలి చిత్రాల చిత్రీకరణ కలకలం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా ఈ నీలి చిత్రాల చిత్రీకరణ విషయం ఇప్పుడు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్గా మారింది. ఏ నోట విన్నా అదే మాటపై చర్చ సాగుతోంది.
కాగా, ఆమదాలవలస పట్టణానికి చెందిన కొంతమంది యువకులు ప్రత్యక్షంగా ఈ అశ్లీల చిత్రాలు చిత్రీకరించి విడుదల చేశారని సమాచారం. ఈ నీలి చిత్రాల్లో ఉన్న వ్యక్తులు పట్టణ ప్రజలకు పరిచయస్తులని, అందరికీ తెలిసిన వారని కూడా ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ చిత్రాల్లో పట్టణానికి చెందిన యువకులు, మహిళలు ఉన్నట్టు సమాచారం.

ఇది ఇలా ఉండగా, వీరు తీసిన ఈ నీలి చిత్రాలు చాలామంది యువకుల సెల్ఫోన్లలో హల్చల్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ విషయంపై పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కాగా, ఆమదాలవలసలో నీలిచిత్రాలు చిత్రీకరణ అంశంపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నవీన్కుమార్ చెప్పారు. అయితే ఈ విషయంపై పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిసిందని తెలిపారు. అయితే, ఈ విషయంపై దృష్టి సారించి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications