'అఖిల రాజీనామా చేయాల్సిందే, ఆ బోట్లన్ని దేవినేని, ప్రత్తిపాటిల బినామీలవే'
సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ: కృష్ణా నదిలో ప్రమాదానికి గురైన బోటు మంత్రులు, అధికారుల అండదండలతోనే నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల బినామీలే ఆ బోట్లను నడిపిస్తున్నారని సీపీఐ నేత దోనేపూడి శంకర్ ఆరోపించారు.
కృష్ణా నదిలో నడుస్తున్న అక్రమ బోట్లన్నీమంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు బినామీలవేనని ఆయన ఆరోపించారు. బోటు ప్రమాదం నేపథ్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు.

ప్రైవేటు బోట్లు అన్నింటినీ రద్దు చేయాలని ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి తప్పు జరగలేదని అఖిలప్రియ చెబుతోన్న సంగతి తెలిసిందే.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications