తిమ్మరాజుపాలెం చేరుకొన్న శశికళ, అనీష్ మృతదేహలు
న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి మృతదేహలు ఆదివారం నాడు స్వగ్రామం చేరుకొన్నాయి.ఈ ఘటన జరిగిన రోజు నుండి మృతదేహల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఒంగోలు: న్యూజెర్సీలో హత్యకు గురైన శశికళ, ఆమె కుమారుడు అనీష్ సాయి మృతదేహలు ఆదివారం నాడు స్వగ్రామం చేరుకొన్నాయి.ఈ ఘటన జరిగిన రోజు నుండి మృతదేహల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
గత నెల23వ, తేదిన అమెరికాలోని న్యూజెర్సీలో శశికళ ఆమె కుమారుడు అనీష్ సాయి హత్యకు గురయ్యారు.భర్త హనుమంతరావే ఈ హత్య చేశాడరని శశికళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

శశికళ భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఈ కారణంగానే ఆమెను వేధించేవాడని శశికళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శశికళ రాసిన ఈమెయిల్ ను వారు కూడ బయటపెట్టారు.
ఈ హత్యల విషయమై హనుమంతరావును అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.అంత్యక్రియల్లో పాల్గొనేందుకుగాను ఆయన అమెరికా పోలీసులు అనుమతి కూడ ఇచ్చారు.శశికళ ఆమె కొడుకు అనీష్ మృతదేహలు ఆదివారం నాడు ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెం గ్రామానికి చేరుకొన్నాయి.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications