మండుతున్న ఎండలు, వేడిగాలులతో ఇబ్బందులు: నాలుగైదు రోజుల్లో మరింత ఎక్కువ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రానున్న నాలుగైదు రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 శాతం కంటే గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 41 శాతం మించి ఉంటాయనితెలిపింది.
ఏప్రిల్ 21 తేదీ నుంచి 22 తేదీ వరకూ ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోను 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుందని తెలిపింది. అప్రమత్తమంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వేడిగాలులతో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమరావతి సహా పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

కాగా, మరోవైపు, ఈ ఏడాది ఖరీఫ్లో వానలకు ఢోకా ఉండదని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మే చివరి వారం లేదా జూన్ తొలి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళను తాకి 45 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications