కోర్టుకు వెళ్లేందుకు జగన్ కారు ఎక్కితే పాదయాత్ర ఆగినట్లే: టిడిపి నేత ట్విస్ట్
ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తుంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ రాక్షసుడిలా వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు.
అమరావతి: ఏపీలో శ్రీరాముడి పాలన నడుస్తుంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ రాక్షసుడిలా వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు.
ప్రతిపక్ష నేతను ప్రజలే కాకుండా, సొంత కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదన్నారు. రేపు జగన్ కోర్టుకు ఎలా వెళ్తారని, కారు ఎక్కి వెళ్తే పాదయాత్ర ఆగినట్లే అన్నారు.
Recommended Video

YS Jagan on Paradise Papers leak:ఇలాంటి cm ఉంటే ఎంత ఊడితే ఎంత? 15రోజుల టైమిస్తున్నా| Oneindia Telugu

జగన్ బాధ్యతలను విస్మరిస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. సమావేశాలు బహిష్కరించడం సరికాదన్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణయం పెద్ద తప్పు అన్నారు.
అసెంబ్లీకి వెళ్లేందుకే ప్రజలు ఓటేశారని చెప్పారు. జగన్ తన పార్టీ కోసం చూస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. తమ పార్టీ టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తోందన్నారు.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications