గెలుస్తామనుకోవడం వేరు! గెలవడం వేరు: చంద్రబాబు హితోపదేశం
అమరావతి: అతివిశ్వాసం వద్దని, గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని పార్టీ నేతలతో తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

దిశానిర్దేశం
కాకినాడ ఎన్నికలపై మంగళవారం పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మూడేళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
Recommended Video


అనుకోవడం వేరు.. గెలవడం వేరు..
బీజేపీకి కేటాయించిన డివిజన్లలోనూ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. నేతలు అతివిశ్వాసంతో ఉండొద్దని, గెలుస్తామనుకోవడం వేరు.. గెలవడం వేరని స్పష్టం చేశారు.

అన్యాయం జరగొద్దు..
సామాజిక పరంగా అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత శ్రేణులపైనే ఉందన్నారు.

గెలుపు కోసం..
అనంతరం మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. కాకినాడలోగెలపునకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటున్నట్లు చంద్రబాబుకు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం స్థానిక, జిల్లా నేతలతో కలిసి రాష్ట్ర నేతలు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications