జగన్ మారనంత వరకు అంతే, నిన్న గెలిచి ఇంత తలపొగరా: నెహ్రూ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారనంత కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటారని టిడిపి నేత దేవినేని నెహ్రూ బుధవారం అన్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరు మారనంత కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉంటారని టిడిపి నేత దేవినేని నెహ్రూ బుధవారం అన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించిన మొదటి వ్యక్తిని తానే అన్నారు. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయలేరని తాను తొలుత చెప్పానన్నారు. కాని చంద్రబాబు మాత్రం అనుకున్న సమయంలో పూర్తి చేశారన్నారు.

రేపు పురుషోత్తపట్నం ప్రాజెక్టు కూడా అదే విధంగా పూర్తి చేస్తారన్నారు. చంద్రబాబు లేకుండా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం అసాధ్యమన్నారు. జగన్ తీరు మారనంత కాలం చంద్రబాబే సీఎంగా ఉంటారన్నారు.
ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేవీపీ రామచంద్ర రావు విభజన సమయంలో ఏపీ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. నిన్నగాక మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు తలపొగరుగా మాట్లాడుతున్నారని, ప్రధానులుగా, రాష్ట్రపతులుగా ఫీలవుతున్నారన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications