ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు: బోటు ప్రమాదంపై బాబు
కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?
ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని మండిపడ్డారు. ఆయన మంత్రులు, అధికారుల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రి అఖిలప్రియ షాకయ్యారు.

కాగా, గత ఆదివారం కృష్ణా నది బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: చికెన్ రుచి చూసిన మంత్రి, అధికారులకు హెచ్చరిక: అఖిలప్రియ హల్చల్
More From
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications