ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు: బోటు ప్రమాదంపై బాబు
కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సీరియస్ అయ్యారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: పడవ ప్రమాదంపై వారెలా బాధ్యులు: అఖిల వైపు వేళ్లు! ఆ కీలక వ్యక్తిని కాపాడుతున్నారా?
ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని మండిపడ్డారు. ఆయన మంత్రులు, అధికారుల సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రి అఖిలప్రియ షాకయ్యారు.

కాగా, గత ఆదివారం కృష్ణా నది బోటు ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: చికెన్ రుచి చూసిన మంత్రి, అధికారులకు హెచ్చరిక: అఖిలప్రియ హల్చల్
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications