సత్యంబాబుకు ఉద్యోగం, ఇల్లు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా తనకు జీవనాధారం కల్పించాలని కలెక్టర్ను.
కృష్ణా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా తనకు జీవనాధారం కల్పించాలని కలెక్టర్ను కోరారు.
తన సోదరికి కూడా ఏఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని అడిగారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సత్యంబాబుకు తాత్కాలిక ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సత్యం సోదరిని కూడా తాత్కాలిక పద్ధతిలో నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అందుకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్ జారీ చేశారు. సత్యం బాబు ఇల్లు కాలిపోవడంతో పక్కా గృహం మంజూరు చేశారు కలెక్టర్. ఆయేషా మీరా హత్య కేసులో 8 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఇటీవలే విడుదల అయిన విషయం తెలిసిందే.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications