Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ బిల్లును ఆమోదించకూడదని రాష్ట్రపతికి ఏపీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ:2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బుదవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రాష్ట్రపతిని కలిశారు.

2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు. ఈ సవరణలు రైతులకు, కూలీలకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు.

congress party leaders complaint against 2013 land acquisition amendment bill

అయితే ఈ విషయమై న్యాయపరమైన అంశాలను పరిశీలించనున్నట్టు రాష్ట్రపతి హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం స్పూర్తికి విరుద్దంగా టిడిపి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.

రైతులకు ప్రయోజనాలను తగ్గించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కల్గించేలా ఈ సవరణలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+