ఆ బిల్లును ఆమోదించకూడదని రాష్ట్రపతికి ఏపీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ:2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవరణలను ఆమోదించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బుదవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులు రాష్ట్రపతిని కలిశారు.
2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు. ఈ సవరణలు రైతులకు, కూలీలకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రపతికి వివరించారు.

అయితే ఈ విషయమై న్యాయపరమైన అంశాలను పరిశీలించనున్నట్టు రాష్ట్రపతి హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుచేశారు. 2013 భూసేకరణ చట్టం స్పూర్తికి విరుద్దంగా టిడిపి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
రైతులకు ప్రయోజనాలను తగ్గించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.ప్రైవేట్ వ్యక్తులకు ప్రయోజనం కల్గించేలా ఈ సవరణలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications