కాంగ్రెస్ పార్టీకి రుద్రరాజు పద్మరాజు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు పార్టీని వీడారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో శనివారం టీడీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్లో ఎంత కష్టపడినా గుర్తింపు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, యువజన కాంగ్రెస్ నుంచి పీసీసీ వరకు దాదాపు 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. రుద్రరాజు పద్మరాజు రెండుసార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతినిధిగా అభ్యర్థుల ఎంపికలో పాలుపంచుకున్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications