వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో రెండు రోజుల్లో భారీగా కరోనా బాధితుల డిశ్చార్జ్ లు- ప్రభుత్వం అంచనా..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కేసులపై ప్రభుత్వం తాజాగా నిర్వహించి సమీక్షలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో గత రెండు రోజులుగా ఏపీలో కరోనా వైరస్ మరణాలు నమోదు కాలేదని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అలాగే రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి డిశ్చార్జ్ లు కూడా ఉంటాయని తెలిపారు.

cricketap govt predicts more coronavirus discharge cases in next two days

ఏపీలో తాజా పరిస్ధితిని గమనిస్తే దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా ఉంది. అదే సమయంలో కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ కిట్లు కూడా ఫలితాన్నిస్తున్నాయి. దీంతో పరీక్షల వేగం కూడా పెరిగింది. కాబట్టి సహజంగానే వేగంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా చికిత్స అందిస్తున్న రోగుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో త్వరలో భారీ సంఖ్యలో డిశ్చార్జ్ లు ఉండే అవకాశ ముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగితే రోగుల సంఖ్య కూడా తగ్గవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

English summary
andhra pradesh government predicts that more number of coronavirus discharges in next two days. cm jagan hold a review on latest situation in the state in his camp office today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X