లేదు, ఎసరు పెట్టొద్దు: బిజెపి - టిడిపి పొత్తుపై లాబీల్లో

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వెంట బిజెపి వెళితే, కేంద్రంలో తమ పార్టీ వెంట తెరాస వస్తుందన్నారు. తెలంగాణలో గులాబీ వెంట కమలం వెళితే సింహభాగం లోక్సభ స్థానాల్లో బిజెపి, అసెంబ్లీ స్థానాల్లో తెరాస పోటీ చేస్తుందన్నారు. రెండు కేంద్ర మంత్రి పదవులు తెరాసకు దక్కుతాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని తెరాస వాళ్లే అంటున్నారన్నారు. పొత్తు కాకుండా తెలంగాణలో తెరాస, బిజెపి, సిపిఐ, న్యూడెమోక్రసీ అవగాహనతో ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన చర్చలో ఉందన్నారు.
కమ్యూనిస్టులు పోటీ చేసిన దగ్గర బిజెపి పోటీ చేయదని, చివరికి ఏ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇవన్నీ కెసిఆర్ ముందున్న ఆప్షన్లన్నారు. ఏ స్వీట్ తింటారనేది ఆయనిష్టమన్నారు. ఇప్పుడు స్వీట్గా ఉందనుకున్నది తర్వాత వగరు కావచ్చని వ్యాఖ్యానించారు.
సీటుకు ఎసరు పెట్టకండి
బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, టిడిపి సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బిజెపితో పొత్తు అంశాన్ని పయ్యావుల పరోక్షంగా ప్రస్తావించారు. తన సీటుకు ఎసరు పెట్టొదని చెప్పాగా నాగం నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. కాగా, జగన్ పార్టీ శాసన సభ్యులు క్యాలీఫ్లవర్లు పట్టుకొని అసెంబ్లీకి రావడంపై నాగం స్పందిస్తూ... వాటిని ఎవరి చెవుల్లో పెడతారన్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications