లేదు, ఎసరు పెట్టొద్దు: బిజెపి - టిడిపి పొత్తుపై లాబీల్లో

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వెంట బిజెపి వెళితే, కేంద్రంలో తమ పార్టీ వెంట తెరాస వస్తుందన్నారు. తెలంగాణలో గులాబీ వెంట కమలం వెళితే సింహభాగం లోక్సభ స్థానాల్లో బిజెపి, అసెంబ్లీ స్థానాల్లో తెరాస పోటీ చేస్తుందన్నారు. రెండు కేంద్ర మంత్రి పదవులు తెరాసకు దక్కుతాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని తెరాస వాళ్లే అంటున్నారన్నారు. పొత్తు కాకుండా తెలంగాణలో తెరాస, బిజెపి, సిపిఐ, న్యూడెమోక్రసీ అవగాహనతో ముందుకు వెళ్లాలనే ప్రతిపాదన చర్చలో ఉందన్నారు.
కమ్యూనిస్టులు పోటీ చేసిన దగ్గర బిజెపి పోటీ చేయదని, చివరికి ఏ పార్టీకి ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఇవన్నీ కెసిఆర్ ముందున్న ఆప్షన్లన్నారు. ఏ స్వీట్ తింటారనేది ఆయనిష్టమన్నారు. ఇప్పుడు స్వీట్గా ఉందనుకున్నది తర్వాత వగరు కావచ్చని వ్యాఖ్యానించారు.
సీటుకు ఎసరు పెట్టకండి
బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, టిడిపి సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బిజెపితో పొత్తు అంశాన్ని పయ్యావుల పరోక్షంగా ప్రస్తావించారు. తన సీటుకు ఎసరు పెట్టొదని చెప్పాగా నాగం నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. కాగా, జగన్ పార్టీ శాసన సభ్యులు క్యాలీఫ్లవర్లు పట్టుకొని అసెంబ్లీకి రావడంపై నాగం స్పందిస్తూ... వాటిని ఎవరి చెవుల్లో పెడతారన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications