కర్నూలులో ఢిల్లీ గ్యాంగ్ అరెస్టు: అదృశ్యమైన వ్యాపారి మృతి
విజయవాడ: డాలర్ల పేరుతో మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి రూ.50 వేల విలువైన డాలర్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ముఠాలో ఇతరుల సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పో గోదావరి జిల్లాలో వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐ.పోలవరానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి ఫణీంద్ర మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొమ్మానపల్లిలోని ఓ సెప్టిక్ ట్యాంకులో ఫణీంద్ర మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

హత్యకు ఆర్థికలావాదేవీల వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, వారి నుంచి మరిన్ని వివరాలు సేకరింస్తామని పోలీసులు తెలిపారు.
ఓ ఇంట్లో చొరబడిన వ్యక్తులు బంగారం దోచుకుని వెళ్లిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. జిల్లాలోని మక్కువలో ఈ సంఘటన శుక్రవారంనాడు వెలుగు చూసింది. మక్కువలని పాత స్టేట్ బ్యాంక్ వీధిలో నివాసం ఉంటున్న బంగారయ్య పని నిమిత్తం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాడు.
అదే అదనుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications