ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సీఎం తర్వాత నేనే: కేఈ ఆవేశం
టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నా
కర్నూలు: టీడీపీలో శాంతమూర్తిగా పేరున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడుమూరులో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో కేఈ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తనకు రైతు రుణమాఫీ కాలేదంటూ.. ఓ రైతు డిప్యూటీ సీఎంను నిలదీశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి ఆగ్రహంతో ఊగిపోయారు. 'షటప్! డోంటాక్! చేతులు చూపిస్తూ మాట్లాడతావా?' అంటూ ఆవేశంగా హెచ్చరించారు.

'సారా తాగొచ్చిన నాయాళ్లతో కలిసి గొడవ చేస్తావా? ఫ్యాక్షన్ గ్రామాల్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే కుదరదు. మీ కోసం పనులు చేయడానికి ఇక్కడికి వచ్చా' అని కేఈ కృష్ణమూర్తి సదరు వ్యక్తితో అన్నారు. అంతేగాక, 'ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? డిప్యూటీ సీఎంతో.. అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి వ్యక్తిని నేను' అని కేఈ ఆగ్రహంగా మాట్లాడారు.
Recommended Video

1978లో డోన్ నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేశానని, చంద్రబాబు కూడా అదే సంవత్సరం అదే పార్టీ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరం కూడా టీడీపీలో చేరామని చెప్పుకొచ్చారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications