'ఏ పార్టీ లేదంటూ.. జగన్ డైరెక్షన్లో ఉండవల్లి అరుణ్ కుమార్'
మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం నిప్పులు చెరిగారు.పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
అమరావతి: మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు, చంద్రబాబు పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
వైసిపి అధినేత జగన్ డైరెక్షన్లో ఉండవల్లి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తను ఏపార్టీలో చేరనని చెబుతూనే వైసిపికి అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలంతా పోలవరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. పోలవరాన్ని ఓ యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
పోలవరంపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు అవాస్తవని మండిపడ్డారు. పోలవరంపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును తాము చెప్పిన విధంగా పూర్తి చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.
Recommended Video

More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications