బయటపడ్డట్టే!: జగన్ అక్రమాస్తుల కేసులో ధర్మాన, గీతా రెడ్డిలకు ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలు, అధికారులకు ఒక్కొక్కరికి ఊరటనిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వరుసగా ఉత్తర్వులను జారీ చేస్తోంది.
తాజాగా ఈ కేసులో జరిగిన విచారణ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రులుగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డిలతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ లకు ఊరట లభించింది.

ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ సంస్ధల్లో పెట్టుబడులకు సంబంధించి వీరంతా వాన్పిక్, లేపాక్షి నాలెజ్డ్ హబ్, ఇండియా సిమెంట్స్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించిన సంగతి తెలిసిందే.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications