కిరణ్ అధిష్టానాన్ని ఫుట్బాల్ ఆడుతున్నారు: డిఎల్

కిరణ్ కుమార్ రెడ్డి సైకో అని, సైకో ఫ్యాన్సీగా వ్యవహరిస్తూ ఉంటాడని ఘాటుగా విమర్శించారు. కిరణ్ రెడ్డి కొత్తపార్టీ పెట్టడని, కిరణ్ కుమార్ రెడ్డికి అంత ధైర్యం లేదని డిఎల్ అన్నారు. అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్కు డిపాజిట్లు రావన్న కొంతమంది చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అంత తీసి పారేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. సిఎం చర్యలతో మనస్తాపానికి గురైన శ్రీధర్బాబును కలసి పలకరిద్దామంటే కుదరలేదన్నారు.
మాజీమంత్రి శంకర్రావు, తాను బాధితులం కదా, అలాగే ఇప్పుడు శ్రీధర్బాబు కూడా చేరారని తెలిపారు. లండన్కు చెందిన ఓ మద్యం కంపెనీ ధరలు పెంచుకునేందుకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి యత్నిస్తున్నారని ఆరోపించారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications