కర్నూల్ జిల్లాలో జంటహత్యలు, వివాహేతర సంబంధమే కారణమా?
ఆదోని విక్టోరియాపేటలో దారుణం జరిగింది. అన్నదమ్ముళ్లు నాగేంద్ర, నరేష్లు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులురాత్రి నాగేంద్రను కిడ్నాప్ చేసారు. అడ్డుకోబోయిన నరేష్పై కత్తులతో దాడి చేశారు.
కర్నూల్: ఆదోని విక్టోరియాపేటలో దారుణం జరిగింది. అన్నదమ్ముళ్లు నాగేంద్ర, నరేష్లు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులురాత్రి నాగేంద్రను కిడ్నాప్ చేసారు. అడ్డుకోబోయిన నరేష్పై కత్తులతో దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నరేష్ మృతి చెందాడు.
ఎల్ఎల్సీ కాలువ వద్ద నాగేంద్రను దుండగులు నరికి చంపారు.నాగేంద్రను హత్య చేసి మృతదేహాన్ని అక్కడే తగులబెట్టారు.పోలీసులు మృతదేహలను పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నాగేంద్ర, నరేష్ను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications