ఏపీలో విద్యుత్ షాక్: రేపటి నుంచి ఛార్జీలు పెంపు, వారికి మినహాయింపు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే విద్యుత్ ఛార్జీలు రేపటి నుంచి (శనివారం) నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, వ్యవసాయానికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికి మినహాయింపు ఇచ్చారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. పెరిగే విద్యుత్ ఛార్జీలు రేపటి నుంచి (శనివారం) నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, వ్యవసాయానికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికి మినహాయింపు ఇచ్చారు.
పరిశ్రమలు, 200 యూనిట్లకు పైగా వాడే వారిపై భారం పడనుంది. రాష్ట్రంలో 15.47 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని, వాటిపై ఎలాంటి ప్రభావం పడదని అధికారులు ెలిపారు.

పెంచిన ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయన్నారు. 3.6 శాతం మేర ఛార్జీలు పెరుగుతున్నాయి. 200 యూనిట్ల లోపు వాడే వారికి, వ్యవసాయ కనెక్షన్లపై పెంపు లేనందున 90.5 శాతం మందిపై ఎలాంటి భారం ఉండదని చెప్పారు. 200 నుంచి 500 యూనిట్ల మధ్య వాడే వారిపై 3 శాతం భారం పడనుంది.
More From
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications