రెండేళ్లుగా కూతురుపై తండ్రి అత్యాచారం, తల్లికి తెలిసినా
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పైన తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘోర సంఘటన తాజాగా వెలుగు చూసింది.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పైన తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘోర సంఘటన తాజాగా వెలుగు చూసింది.
దాదాపు రెండేళ్లుగా ఆ తండ్రి తన మైనర్ కూతురు పైన అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరో విస్తుపోయే విషయం ఏమంటే... ఈ విషయం తల్లికి తెలిసినా ఏమీ అనలేదని తెలుస్తోంది.

తనపై తండ్రి చేస్తున్న ఘాతుకం గురించి ఆ మైనర్ బాలిక.. తల్లికి చెప్పుకుంది. కానీ ఆమె ఏమీ అనలేదని స్థానికుల వాదన. మహిళా కమిషన్ పర్యటనతో తాజాగా ఈ ఘోరం వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications