పోలవరం ప్రాజెక్ట్ పనులను కలసి పరిశీలించనున్న గడ్కరీ, చంద్రబాబు
Recommended Video

విజయవాడ:జూలై 11 బుధవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు.
ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి దేవినేని ఉమా ఈ విషయం వెల్లడించారు. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రానికి పంపామని తెలిపారు. రూ.57 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు సవరించినట్లు వెల్లడించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం అంచనాలు పెరిగాయని...అవి 3 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెరిగినట్లు మంత్రి ఉమా తెలియజేశారు.

పోలవరం ప్రాజెక్ట్ కోసం తక్షణమే 10 వేల కోట్లను విడుదల చేయాలని తాము గడ్కరీని కోరుతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తయిన పనుల నిమిత్తం కేంద్రం నుంచి రూ.2300 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. వాటికి సంబంధించి పోలవరం అథారిటీకి బిల్లులు సమర్పించామన్నారు. డయా ఫ్రం వాల్ పూర్తి చేశామని, గోదావరి వరదతో పనులు ఆగలేదని మంత్రి ఉమా వెల్లడించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications