వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్వ విద్యార్థికి ఉత్తరం రాసిన మంత్రి గంటా

‘బడిరుణం తీర్చుకుందాం’ ఉత్తరాల కార్యక్రమం"లో భాగంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్వ విద్యార్థికి ఉత్తరం రాశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: 'బడిరుణం తీర్చుకుందాం' ఉత్తరాల కార్యక్రమం"లో భాగంగా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్వ విద్యార్థికి ఉత్తరం రాశారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని బడి అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని అన్నారు.

తన వంతుగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జె. సిరి కుమార్‌కు లేఖ రాసి... బడి రుణం తీర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ ఎస్ఎస్ఏ పీవో టి. శివరామ్ ప్రసాద్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఏ. స్వప్న ప్రియారెడ్డి పాల్గొన్నారు.

Ganta Srinivasa Rao write a letter to a former student
English summary
Andhra Pradesh minister Ganta Srinivasa Rao has wrote a letter to a former student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X