పద్మావతి-గేదెల రాజుల హత్య: హైదరాబాద్లో గుట్టుగా డీఎస్పీ, అందుకే
విశాఖలో రౌడీ షీటర్ సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డిఎస్పీ దాసరి రవిబాబు, క్షత్రియభేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు హైదరాబాదులో ఉన్నట్లుగ
విశాఖ: విశాఖలో రౌడీ షీటర్ సత్యనారాయణ రాజు అలియాస్ గేదెల రాజు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డిఎస్పీ దాసరి రవిబాబు, క్షత్రియభేరి ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ భూపతిరాజు శ్రీనివాసరాజు హైదరాబాదులో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
వీరు ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన గేదెల రాజు హత్య కేసులో దర్యాఫ్తును దాదాపు పూర్తి చేసిన పోలీసు బృందాలు మొత్తం 12 మందిని నిందితులుగా నిర్ధారించాయి.

హత్య జరిగి పది రోజులు అయినా ప్రధాన నిందితులైన రవిబాబు, భూపతిరాజుల వివరాలు తెలియరాలేదు. దీంతో వారు హైదరాబాదులో తిష్టవేసినట్లుగా భావిస్తున్నారు. తన ప్రియురాలు పద్మలత హత్యకు సంబంధించి ఇవ్వాల్సిన డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో గేదెల రాజును డీఎస్పీయే హత్య చేయించినట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.
More From
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications