జగన్! క్షోబే మిగిల్చాడు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెడ్తా: గిడ్డి ఈశ్వరి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని పాడేరు ఎమ్మెల్యే, టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి అన్నారు. అంతేగాక, సాక్షి పత్రిక, ఛానల్పై చట్టపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డికి గిరిజనుల అభివృద్ధి గిట్టదని గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. పార్టీ కోసం మూడున్నరేళ్లు కష్టపడితే జగన్ తనకు మానసిక క్షోభ మిగిల్చాడని ఆమె దుయ్యబట్టారు.

గిరిజన మహిళ అయిన తనపై కుట్రలు పన్నుతున్నారని గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్.. సీఎం పదవి కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈశ్శరి రెండ్రోజుల క్రితమే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications