దారుణం: బాలికపై అత్యాచారం చేసి బీరువాలో దాచాడు

అదే ప్రాంతంలో నివసించే తొమ్మిదేళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఆదివారం ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను ఇంట్లోని బీరువాలో బంధించి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
కూతురు కోసం తల్లిదండ్రులు వెతికారు. బొబ్బులు పైన అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, స్థానికులు అతని ఇంటి తాళంపగులగొట్టారు. బీరువాలో బాలిక కనిపించింది. చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆటో, ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ఉన్న ముగ్గురు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications