పుట్టలో పుట్టిన అమ్మవారు
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లాలో నాగుల చవితి రోజున జరిగిన సంఘటన సంచలనం కల్గించింది. పుట్టలో అమ్మవారు పుట్టిందని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ లో నాగుల చవితి సందర్భంగా స్థానికులు పుట్టను శుభ్రం చేస్తుండగా అమ్మవారి విగ్రహం బయటపడింది. పుట్టలోనే అమ్మవారు పుట్టిందని భక్తులు సంతోషపడ్డారు. నాగుల చవితి రోజునే ఈ ఘటన జరగడంతో పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగుల చవితిని పురస్కరించుకొని పుట్ట చుట్టూ ఉన్న చెత్తను తొలగిస్తుండగా పుట్టలో నుండి అమ్మవారి విగ్రహం బయటపడింది.పసుపు, కుంకుమతో ప్రత్యేక పజలు నిర్వహించారు.
నాగుల చవితి రోజున పుట్ట నుండి అమ్మవారి విగ్రహం బయటపడడం దేవుడి మహిమగా భక్తులు విశ్వసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications