పిడుగురాళ్ల లో అప్పుల బాధతో సైనేడు మింగి గోల్డ్ వర్కర్ మృతి
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో బంగారు పని చేసే పఠాన్ బాబు (38) అనే వ్యక్తి సైనేడు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో బంగారు పని చేసే పఠాన్ బాబు (38) అనే వ్యక్తి సైనేడు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు ప్రకారం పిల్లలగడ్డ లో నివాసం ఉంటున్న పఠాన్ బాబు మాయాబజార్ లోని ఒక బంగారం దుకాణం లో గోల్డ్ వర్కర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మరో వృత్తి తెలియని పఠాన్ బాబు కొన్ని రోజులుగా మనో వేదన తో పనికి వస్తున్నాడు.ఈ క్రమంలో అతనికి ఆర్ధిక ఇబ్బందులు తోడవడంతో తాను పని చేసే షాపులో ఎవరూ లేని సమయం చూసుకుని సైనేడ్ మింగిఆత్మహత్య చేసుకున్నాడు. షాపు కు వచ్చిన కష్టమర్లు పఠాన్ బాబు పరిస్థితి గమనించారు.

అప్పటికే పఠాన్ బాబు ఒంటి పై నల్లని బొబ్బలు వచ్చి అపస్మారక స్థితి లోకి వెళ్ళాడు. దీనితో ప్రక్క షాపు యాజమానులకు విషయం తెలియజేయడం తో బాబు అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. జరిగిన ఘటన పై షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పఠాన్ బాబు అప్పులు భాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలిసుల ప్రాధమిక విచారణ లో తేలింది.మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications