జగన్కు లైనే లేదు, హైద్రాబాద్లో ఉండి ట్యాపింగ్ చేయించుకునేబదులు: లోకేష్ సంచలనం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలన పైన లోకేష్ స్పందించారు.
అలాగే పెట్టుబడులకు ఏపీ నెంబర్ 2 రాష్ట్రంగా ప్రపంచ బ్యాంక్ ప్రకటించడం పైన ఆయన స్పందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే దేశంలో ఏపీ పెట్టుబడుల విషయంలో రెండో స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. త్వరలో ఏపీ మొదటి స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పరిశ్రమలకు ఏపీ అనుకూల రాష్ట్రంగా నిలవడంతో ఏపీకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు లైన్ కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
అలాగే, తెలంగాణ అంశంపై స్పందిస్తూ... హైదరాబాదులో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేయించుకోవడం కంటే సొంత రాష్ట్రం నుంచి పాలన సాగించడం మేలు అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజా వ్యతిరేక పాలన పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇటీవల ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే.
-
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications