హైదరాబాద్ అల్లర్లపై మెజీస్టిరియల్ దర్యాప్తు: గవర్నర్

అల్లర్లలో మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 నష్ట పరిహారాన్ని గవర్నర్ ప్రకటించారు. అలాగే ఆస్తులు కోల్పోయినవారికి నిబంధ నల ప్రకారం పరిహారం చెల్లింపులు ఉంటాయని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు.
కిషన్బాగ్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో డిజిపి ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్రెడ్డి గురువారం ఉదయం పర్యటించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డిజిపి పోలీసులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కిషన్బాగ్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.
More From
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications