చెప్పడం తప్ప చేసిందేమీ లేదు: జగన్పై నిప్పులు చెరిగిన టీడీపీ నేత
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
నాడు పేదలకు వెయ్యి రూపాయల పింఛన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. విశ్వసనీయతకు మారుపేరు అని ఊదరగొట్టుకోవడం తప్ప ప్రజల కోసం జగన్ చేసిందీ ఏదీ లేదన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు పేదల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతి నెల 48 లక్షల మందికి క్రమం తప్పకుండా రూ.వెయ్యి చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
చంద్రన్న బీమా బాధిత పేదలకు వరమని, ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి చేయూతగా రూ.5 లక్షల బీమా చెల్లిస్తున్నట్లు చెప్పారు అర్హత ఉందని ఇంకా అందని వారు వచ్చే నెలలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
More From
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications