చంద్రబాబే ముందు: లోకేష్ ఎదుట తండ్రిని ఆకాశానికెత్తిన శివనాడర్
హెచ్సీఎల్ చైర్మన్ శివనాడర్ శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందరికంటే ముందే ఐటీ రంగాన్ని ప్రోత్సహించారన్నారు.
ఢిల్లీ: హెచ్సీఎల్ చైర్మన్ శివనాడర్ శుక్రవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. అందరికంటే ముందే ఐటీ రంగాన్ని ప్రోత్సహించారన్నారు.
ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు శివనాడార్ను ఢిల్లీలో కలిశారు. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి గురించి ఆయనకు వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ప్రభుత్వ రాయతీలు, సింగిల్ విండో విధానంలో అనుమతులపై ఆయనకు లోకేశ్ వివరించారు. లోకేష్-శివనాడర్ సమక్షంలో ప్రభుత్వం, హెచ్సిఎల్ మధ్య ఒప్పందం జరిగింది. హెచ్సిఎల్ ఏర్పాటుకు అనుమతి పత్రాలను శివనాడర్ అందించారు.
ఈ సందర్భంగా శివనాడార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఐటీహబ్గా మార్చారన్నారు.తాను చంద్రబాబును కలిసిన ప్రతిసారీ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications