ఇంటర్ విద్యార్థి హేమకు బాబు బంపర్ ఆఫర్, నేతలకు హితవు
మహానాడు వేదికపై ఇంటర్ విద్యార్థిని చేసిన ప్రసంగం చంద్రబాబునాయుడు సహా పలువురు పార్టీనేతలను ఆకట్టుకొంది. ఇక నుండి ఏవేదికపైనైనా మాట్లాడేందుకు ఆమెకు అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
విశాఖ: మహానాడు వేదికపై ఇంటర్ విద్యార్థిని చేసిన ప్రసంగం చంద్రబాబునాయుడు సహా పలువురు పార్టీనేతలను ఆకట్టుకొంది. ఇక నుండి ఏవేదికపైనైనా మాట్లాడేందుకు ఆమెకు అవకాశం కల్పిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ మహానాడులో విశాఖ జిల్లా తుమ్మలపాలెం కు చెందిన హేమమాలిని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రభుత్వ పథకాలు, పోలవరం ప్రాజెక్టు, ముఖ్యమంత్రిగా బాబు పాలనాదక్షత, విపక్షాలతీరును ఆమె తన ప్రసంగంలో వివరించారు.

మహానాడులో పాల్గొన్నవారెవరికీ కూడ విసుగు లేకుండా ఆమె తన ప్రసంగించారు. మద్య మద్యలో విమర్శలు, చెణుకులు విసురుతూ ఆమె ప్రసంగించారు.
దీంతో ఆమె ప్రసంగాన్ని సభికులు ఆసక్తిగా విన్నారు. ఈ ప్రసంగానికి చంద్రబాబునాయుడు ముగ్దుడయ్యాడు. ఆమెను చూసి పార్టీ నాయకులంతా నేర్చుకోవాలని బాబు సూచించారు.ఇకపై ఏ వేదికపైనా అయినా ప్రసంగించే హక్కును ఆమెకు కల్పిస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications