పిడుగు పడి భర్త మృతి....భార్యకు తీవ్రగాయాలు
కర్నూల్ జిల్లాఎమ్మిగనూరు మండలం,టీఎస్.కొల్లూరులో పిడుగు పడి విషాదం చోటుచేసుకుంది. స్థానికం గా తమ పొలం లో పొలం పనులు చేసుకుంటున్న భార్య, భర్తలు వర్షం వచ్చే సూచనలు గ్రహించారు.
కర్నూలు: కర్నూల్ జిల్లాఎమ్మిగనూరు మండలం,టీఎస్.కొల్లూరులో పిడుగు పడి విషాదం చోటుచేసుకుంది. స్థానికం గా తమ పొలం లో పొలం పనులు చేసుకుంటున్న భార్య, భర్తలు వర్షం వచ్చే సూచనలు గ్రహించారు. ఇద్దరూ పొలం పనిలో ఉండగా ఉరుములు మెరుపులతో సన్న జల్లులు ఆరంభమయ్యాయి.
దీనితో భార్య, భర్తలిద్దరు స్థానికం గా తలదాచుకొనేందుకు ఓ చెట్టు క్రిందకు చేరారు. ఈ క్రమంలో పిడుగుపడి భర్త మృతి చెందాడు. మృతుడు స్థానిక కనకవీడు గ్రామస్తుడిగా స్థానికులు గుర్తించారు.పక్కనే ఉన్న భార్యకు తీవ్రగాయాలు అయ్యి ఒళ్ళు కాలిపోయింది.

ఎదిగే నరసింహులు అక్కడికక్కడే చనిపోగా , భార్య లక్ష్మి ని స్థానికులు గ్రహించి ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. జరిగిన ఘటనతో కనకవీడు గ్రామం లో బందువులు విషాదం లో ఉన్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications