నవ వధువుని చంపి గోనె సంచిలో కట్టిన కిరాతక భర్త
కృష్ణా జిల్లా గూడూరులో దారుణం జరిగింది. నాగరాజు నాగమమత కు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఇరు కుటుంబాలు పెద్దలు అనుకున్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గూడూరులో దారుణం జరిగింది. నాగరాజు నాగమమత కు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఇరు కుటుంబాలు పెద్దలు అనుకున్నారు. ఏమి జరిగిందో తెలియదు పెళ్లయిన ముడునెలలకే భార్య యార్లగడ్డ నాగమమత(20)ను చంపివేశాడు భర్త.
ఎవరికీ తెలియకుండా భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఇంటి వెనుక పాతి పెట్టాడు. విషయం తెలిసి మృతురాలి బంధువులు తల్లి దండ్రులు ఆరా తీస్తే విషయం బయటకు పొక్కింది.

గోనె సంచిని వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరాతక మొగుడు నాగరాజు ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
More From
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications