వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవ వధువుని చంపి గోనె సంచిలో కట్టిన కిరాతక భర్త

కృష్ణా జిల్లా గూడూరులో దారుణం జరిగింది. నాగరాజు నాగమమత కు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఇరు కుటుంబాలు పెద్దలు అనుకున్నారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా జిల్లా గూడూరులో దారుణం జరిగింది. నాగరాజు నాగమమత కు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు చక్కగా కాపురం చేస్తున్నారు అని ఇరు కుటుంబాలు పెద్దలు అనుకున్నారు. ఏమి జరిగిందో తెలియదు పెళ్లయిన ముడునెలలకే భార్య యార్లగడ్డ నాగమమత(20)ను చంపివేశాడు భర్త.

ఎవరికీ తెలియకుండా భార్య మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ఇంటి వెనుక పాతి పెట్టాడు. విషయం తెలిసి మృతురాలి బంధువులు తల్లి దండ్రులు ఆరా తీస్తే విషయం బయటకు పొక్కింది.

 Husband kills wife at Guduru in Krishna district

గోనె సంచిని వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిరాతక మొగుడు నాగరాజు ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

English summary
Nagaraju killed his wife Mamatha at Guduru in Krishna district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X