ఎండ్రకాయల కూర చేయలేదని భార్యను చంపిన భర్త
కడప: తనకు నచ్చిన కూర చేయలేదనే కోపంతో ఓ భర్త భార్యను చంపేశాడు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని రామేశ్వరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, గంగమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు.
వారందరికీ పెళ్లిలు అయ్యాయి. ఆదివారం చేపల కోసం వెళ్లిన వెంకటేశ్వర్లు ఎండ్రకాయలు తెచ్చి పొలం వద్ద భార్యకు ఇచ్చి కూర చేసి తీసుకు రావాలని చెప్పాడు. ఇంటికి వెళ్లిన గంగమ్మ ఎండ్రకాయలు మరో రోజుకి ఉంచేసి, కోడిగుడ్ల కూర చేసి భర్తకు తీసుకువెళ్లింది.

కోడి కూర చూసి మండిపడిన వెంకటేశ్వర్లు ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.దాంతో అక్కడే ఉ్న గడ్డపారతో భార్యను పొడిచి చంపాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన కూతురువెంకటమ్మతో విషయం చెప్పేసి పారిపోయాడు.
వెంకటేశ్వర్లు కుటుంబానికి గ్రామ సమీపంలో 5 ఎకరాల భూమి ఉంది. భార్య వచ్చేసరికి తాగిన మత్తులో ఉన్నాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications