ఏపీ నూతన సీఎస్గా అనిల్చంద్ర పునీత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్చంద్ర పునీత పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీఎస్ దినేష్ కుమార్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీఎస్గా అనిల్చంద్ర పునీతను ఎంపిక చేస్తూ సీఎం నిర్ణక్ష్ం తీసుకున్నారు.
1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనిల్చంద్ర పునీత రాజంపేట సబ్ కలెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా, ఉద్యాన, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్గా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ప్రస్తుతం ఆయన భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్గా ఉన్నారు. కాగా, సీఎస్గా ప్రకటించిన సందర్భంగా సీఎం చంద్రబాబును అనిల్చంద్ర పునీత కలిశారు. తనను సీఎస్గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
More From
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications