దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారిణి పద్మ
విజయవాడ: విజయవాడ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈవో)గా ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి పూజలన్నీ ఆగమ శాస్త్రం ప్రకారం, నిబంధనల ప్రకారం చేయించడం...భక్తులకు దర్శనం సజావుగా చేయించడమే తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
అలాగే ఆగమశాస్త్రం పరంగానే గుడి వ్యవహారాలు అన్నీ సాగేలా చూస్తానని విజయవాడ దుర్గగుడి నూతన ఈవో గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి ఎం.పద్మ స్ఫష్టం చేశారు. ఉద్యోగులు, పాలకమండలి సభ్యులను కలుపుకొని పనిచేస్తానని అన్నారు.

గుడి పాలన వ్యవహారాల్లో ఈ-గవర్నెన్స్ విధానాలు అమలు చేస్తామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ కూడా పకడ్బందిగా పాలన వ్యవహారాలు చూడాలని అమ్మవారు తనకు కలలో కనిపించి చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications