బిల్లు పెట్టినప్పుడేం చేశారు: పవన్ కళ్యాణ్ బాంబు, కేశినేని లోకసభ వివరాలు ఇవీ..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల పైన మరోసారి బాంబు పేల్చారు. ట్విట్టర్లో వరుసగా కామెంట్లు చేస్తూ నిలదీస్తున్న పవన్.... గురువారం నాడు మరో బాంబు పేల్చారు.
మార్చి 17-2015 నాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు ఎంతమంది సీమాంధ్ర ఎంపీలు హాజరయ్యారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
దీనిని పరిశీలించాలని తన అభిమానులకు, ఇతరులకు ఆయన సూచించారు. విభజన బిల్లు పార్లమెంటులో పెట్టిన సమయంలో కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే పార్లమెంటులో ఉన్నట్లు తనకు లభించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోందని చెప్పారు. మిగతా ఎంపీలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా పెట్టారు. తనను నిలదీసిన కేశినేని నాని పార్లమెంటు హాజరు శాతం వివరాలు పెట్టారు. అంతేకాదు, నాని సభలో ఏ చర్చలో పాల్గొన్నారు, ఏ ప్రశ్నలు అడిగారనే వివరాలు పెట్టారు.
March
17-2015న,AP
Reorganisation
Amendments
Billని
Loksabha
Discussion
hour
లో
ప్రవేశపెట్టినప్పుడు
సీమంద్ర
MPలు
ఎంతమంది
హాజరయ్యారు?
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
9,
2015
To
check
that
log
on
to
-
http://t.co/d3xYbR1sKE
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
9,
2015
To
check
that
log
onto-http://t.co/d3xYbR1sKE
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
9,
2015
In
that
Debate
only
Five
MPs
participated
according
to
my
Info.What
happened
to
rest
of
the
MPs?
—
Pawan
Kalyan
(@PawanKalyan)
July
9,
2015