విశాఖలో శ్రీలంకXభారత్ ట్వంటీ 20: 'మీ సేవ'లో 6 విభాగాల్లో టిక్కెట్లు
విశాఖ: భారత్ - శ్రీలంకల మధ్య మూడో వన్డేకు విశాఖ వేదిక కానుంది. మూడో వన్డే కోసం 18 మీ సేవా కేంద్రాల ద్వారా రేపటి నుంచి టిక్కెట్లు ఇవ్వనున్నారు. మొత్తం 6 కేటగిరీల్లో మొత్తం పన్నెండు వేల టిక్కెట్లను విక్రయించనున్నారు.
ఈ నెల 14వ తేదీన విశాఖలో భారత్ - శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టిక్కెట్లను మీ సేవా కేంద్రాలలో పొందవచ్చు. రూ.300, రూ.600, రూ.1000, రూ.1500, రూ.2వేలు, రూ.3వేలు ధరలు ఉన్నాయి. తొలి ట్వంటీ 20 పుణేలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ రెండూ కలిసి ఆఖరి మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్ ఏర్పాట్లను చూసేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications