వైయస్ జగన్పై వంగవీటి అసంతృప్తితో ఉన్నారా? ఎందుకంటే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ఉందని అంటున్నారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం ఉందని అంటున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో పార్టీ బాధ్యతలను వెల్లంపల్లి శ్రీనివాస్కు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాజీ నగర అధ్యక్షులు రాధాకృష్ణ హాజరు కాలేదు. దీంతో ఈ చర్చ జరుగుతోందని అంటున్నారు.

రాజధాని ప్రాంతానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉందని, ఎన్నికల సమయంలో నగర వైసిపిని బలోపేతం చేసే బాధ్యతను పార్టీ అధినేత జగన్.. వెల్లంపల్లికి ఇచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు.
గాంధీ నగర్లోని పార్టీ కార్యాలయంలో వైసిపి నగర అధ్యక్షుడిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగర నాయకుల అంగీకారంతోనే బాధ్యతలు చేపట్టినట్లు వెల్లంపల్లి చెప్పారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి నగర మాజీ అధ్యక్షులు రాధాకృష్ణ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన విముఖంగా ఉండవచ్చునని, అందుకే రాలేదేమో అంటున్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications