కేశినేని వ్యాఖ్యపై జనసేన భగ్గు, టీడీపీకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సవాల్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు జనసేన, పవన్ అభిమానులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే టీడీపీకి అధికారం దక్కేదా అని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ నేతలు, ముఖ్యంగా కేశినేని నాని వ్యాఖ్యల పైన జనసేన పార్టీ కార్యకర్తలు విజయవాడలోని కాళేశ్వర మార్కెట్ సెంటరులో నిరసనకు దిగారు. కేశినేని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ ప్రచారం చేయకుంటే టీడీపీ ఎక్కడ అన్నారు. దానిని మరిచి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తారా అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా తీసుకు రాలేదని, దానిని ప్రశ్నిస్తే తమ పార్టీ అధినేత పైన విమర్సలు గుప్పిస్తారా అన్నారు. దమ్ముంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తీసుకు రావాలని సవాల్ చేశారు.
-
ఉస్తాద్కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications