చినకాకాని వద్ద ‘జనసేన’ ఏపీ కార్యాలయం, త్వరలో పవన్చే శంకుస్థాపన!
జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు: జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా చినకాకాని దగ్గర నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చినకాకాని దగ్గర మూడున్నర ఎకరాల భూమిని ఓ రైతు దగ్గర ఆ పార్టీ నాయకులు లీజుకు తీసుకున్నారు.
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ అంతర్గత నిర్మాణాన్ని ఆయా జిల్లాల్లో పూర్తి చేశారు.

ఇప్పుడు పార్టీ ఏపీ కార్యాలయాన్ని కూడా చినకాకానిలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే జనసేన ఏపీ కార్యాలయం భవన నిర్మాణానికి ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications