జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు, వదిలేయలేదు: జోగి రమేష్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జోగి రమేష్ అన్నారు. హోదా కోసం గతంలో తాము ఎన్నో పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా సాధనే జగన్ ధ్యేయమని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. సిపిఐ నేత రామకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతగా కాకుండా చంద్రాబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మాట్లాడుతున్నారని అన్నారు.

రామకృష్ణ దిగజారి మాట్లాడడం దారుణమని ఆయన అన్నారు. చంద్రబాబు తానా అంటే ఈయన తందానా అనడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబుకు రామకృష్ణ తొత్తుగా మారారాని వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రామకృష్ణ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రామకృష్ణ చంద్రబాబుకు అమ్ముడుపోయారని అనుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి సిగ్గశెరం లేకుండా మాట్లాడాతన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు అంబోతులా బలిి మాట్లాడితే కామినేని సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆదినారాయణ రెడ్డి మతి తప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications